Friday, March 21, 2014

పద్య రచన..( 534 - పుస్తకాల పురుగు)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....









పుస్తకములపురుగై నను
మస్తకమునకెక్కలేదె మానవ నీకున్!
మస్తుగ పెరిగెకితాబులు!
పుస్తకములు తొడవులయ్యె పుడమిని జూడన్

No comments:

Post a Comment