Wednesday, March 5, 2014

పద్య రచన..(524..అమ్మాయి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో..



ముక్కెర మెరుపులు మోమున
చిక్కని కురులందుకలువ చిందెను సొగసున్
చెక్కిన శిల్పము తీరున
చక్కగసింగారమొలుకు సఖినీ వెవరే!







ఇది మా గురువుగారు శ్రీ శంకరయ్యగారి ప్రశంశ..పద్యములు బాగా కాకపోయినా , కాస్తయినా వ్రాయగలుగుతున్నాను అనే నమ్మకాన్ని కల్లించిన ప్రోత్యాహపు దీవెన..

చక్కని పద్యము నుడివిన శైలజకు నుతుల్!’



No comments:

Post a Comment