Monday, March 3, 2014

పద్య రచన (కదళీఫలము-524)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతలతో....






ఫలములలోకెల్లఘనము
పలురకములమేలుచేయు ఫలమే యిదియున్

సులువుగ తినగలుగు ఫలము
పులకించి తినెదరుగాదె వృద్దులు పాపల్ 



 
.
మధురము గాలేనిమధువు
మధనము లేనట్టిహృదియు మాతయు లేకన్
మృదువుగనుండని వెన్నయు
కదళీపలమిడనిపూజ గలవే మహిలో

No comments:

Post a Comment