Thursday, November 6, 2014

నిషిద్ధాక్షరి - 13

 
శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు కృతజ్ఞతాభివందనములతో...
 
 
మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
 
 
జీవ నదులన్ని ప్రవహించు జీవభూమి!
వేదములు గీత వెలసిన వేదభూమి!
సకల కళలకు కాణాచి జయము జయము !
సుందర నందన జనని కి జోతలిడుదు!


No comments:

Post a Comment